ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌క నిబంధ‌న‌లు మార్పు చేస్తూ ప్ర‌భుత్వం పంపిన ఆర్టినెన్స్‌ను గ‌వ‌ర్న‌ర్ ఈ రోజు ఆమోదిస్తూ ముద్ర వేశారు. దీంతో ప్ర‌భుత్వం వెంట‌నే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేయ‌గా ప్ర‌భుత్వానికి వ‌చ్చిన అధికారంతో ఈ రోజు ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను తొల‌గించింది. ఇక క‌రోనా ప్ర‌భావంతో ర‌మేష్‌కుమార్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఏపీలో పెద్ద రాజ‌కీయ ర‌గ‌డ‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. 

               

ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌క నిబంధ‌న‌లు మార్పు చేస్తూ ప్ర‌భుత్వం పంపిన ఆర్టినెన్స్‌ను గ‌వ‌ర్న‌ర్ ఈ రోజు ఆమోదిస్తూ ముద్ర వేశారు. దీంతో ప్ర‌భుత్వం వెంట‌నే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేయ‌గా ప్ర‌భుత్వానికి వ‌చ్చిన అధికారంతో ఈ రోజు ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను తొల‌గించింది. ఇక క‌రోనా ప్ర‌భావంతో ర‌మేష్‌కుమార్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఏపీలో పెద్ద రాజ‌కీయ ర‌గ‌డ‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. 

 

 

ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌క నిబంధ‌న‌లు మార్పు చేస్తూ ప్ర‌భుత్వం పంపిన ఆర్టినెన్స్‌ను గ‌వ‌ర్న‌ర్ ఈ రోజు ఆమోదిస్తూ ముద్ర వేశారు. దీంతో ప్ర‌భుత్వం వెంట‌నే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేయ‌గా ప్ర‌భుత్వానికి వ‌చ్చిన అధికారంతో ఈ రోజు ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను తొల‌గించింది. ఇక క‌రోనా ప్ర‌భావంతో ర‌మేష్‌కుమార్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఏపీలో పెద్ద రాజ‌కీయ ర‌గ‌డ‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. 

 

 

ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌క నిబంధ‌న‌లు మార్పు చేస్తూ ప్ర‌భుత్వం పంపిన ఆర్టినెన్స్‌ను గ‌వ‌ర్న‌ర్ ఈ రోజు ఆమోదిస్తూ ముద్ర వేశారు. దీంతో ప్ర‌భుత్వం వెంట‌నే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేయ‌గా ప్ర‌భుత్వానికి వ‌చ్చిన అధికారంతో ఈ రోజు ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను తొల‌గించింది. ఇక క‌రోనా ప్ర‌భావంతో ర‌మేష్‌కుమార్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఏపీలో పెద్ద రాజ‌కీయ ర‌గ‌డ‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. 

 

ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌క నిబంధ‌న‌లు మార్పు చేస్తూ ప్ర‌భుత్వం పంపిన ఆర్టినెన్స్‌ను గ‌వ‌ర్న‌ర్ ఈ రోజు ఆమోదిస్తూ ముద్ర వేశారు. దీంతో ప్ర‌భుత్వం వెంట‌నే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేయ‌గా ప్ర‌భుత్వానికి వ‌చ్చిన అధికారంతో ఈ రోజు ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను తొల‌గించింది. ఇక క‌రోనా ప్ర‌భావంతో ర‌మేష్‌కుమార్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఏపీలో పెద్ద రాజ‌కీయ ర‌గ‌డ‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: