ప్రస్తుతం దేశంలో నడుస్తున్న లాక్ డౌన్ ను అలాగే కట్టుదిట్టం గా కొనసాగించాలని  ఆలా చూసుకోవాలని ప్రధాని తమతో చెప్పారని. అదేవిధంగా లాక్ డౌన్ ను ఎదుర్కొనేందుకు మాకు కొన్ని చిట్కాలను చూచించారని కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు .రాష్ట్రాలలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని .లాక్ డౌన్ ఎలా ఎదుర్కోవాలో ప్రధాని చూచించారని అయన ప్రెస్ మీట్ లో చెప్పారు 

ఇవాళ దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యంన్తరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గతంలో తీసుకున్న ఏప్రిల్ 14 వరకు తీసుకున్న 21 రోజుల లాక్ డౌన్ ను ప్రధాన మంత్రి ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లుగా వివరించారు అందుకు అందరూ సీఎం లు అంగీకరించారని అయన పేర్కొన్నారు .అదేవిధగా కరోనా నియంత్రణ చర్యలగురించి ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందని సీఎం బీఎస్ యడియూరప్ప తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు . అదేవిధగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని ఆయా ప్రజలకు విజ్ఞప్తి చేసారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: