కరోనా వచ్చి దేశం అల్లా కల్లోలం అవుతుంటే దేశంలో పోసుకోలు రాయుళ్లు ఎక్కువవుతున్నారు. వీరికి వేరొకరిని నిందించడమే పనిగా పెట్టుకుంటున్నారు. సాక్ష్యాత్తు మన ప్రధాన మంత్రి పైనే నోరు పారేసుకున్నారు. వాట్సాప్ లో ఓ ముగురు మహిళలు ప్రధాని పై అనుచిత వ్యాఖ్యలు చేసారు.దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డాన్ని విమ‌ర్శిస్తూ అస‌భ్య ప‌ద‌జాలం ఉప‌యోగించారు. 

 


ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి బీజేపీ నాయకుల కంట పడింది. బీజేపీ నాయకులు ఈ విషయాన్నీ ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. విర్వారాలు ఆరా తీయగా వారు రామ‌నాథ‌పురం జిల్లాలోని పాశిపట్టణంకు చెందిన శీని (47), ఇబ్రహీంనయనార్‌, ఫాతిమా (46) అనే ముగ్గురిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి విచారణను మొదలు పెట్టారు 

మరింత సమాచారం తెలుసుకోండి: