ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయను ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ..దేశప్రజలందరికి ఈస్టర్ ప్రత్యేక పర్వదినాన పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ సందర్భం గా మనమందరం క్రీస్తు గొప్ప ఆలోచనలను గుర్తుచేసుకోవాలి అన్నారు, ముఖ్యంగా అవసరార్థులను, పేదలను ఆదుకునేందుకు వారిని శక్తిమంతులను చేయడంలో ఆయనకున్న అచంలమైన నిబద్ధతను మనం గుర్తుచేసుకోవాలన్నారు.

 

ఈ కరోనా ను ఎదుర్కొనేందుకు మరియు మరియు ఈ భూమిని ఓ శక్తివంతమైన గ్రాహం గా చేయమని ఆయనను వేడుకొందాం అన్నారు. గుడ్ ఫ్రీడే రోజు చనిపోయి ఈస్టర్ రోజున అయన తిరిగి లేచి మృత్యువును అయన జయించారని.అలంటి  బలం మరియు శక్తి  మనందరికీ కరొనను ఎదుర్కోవడాని ఇచ్చేలా మనందరం ఆయనను కోరుకుందామని చెప్పారు . లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నిన్నటి ముఖ్యంన్తరుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు . లాక్ డౌన్ పటిష్టంగా జరగాలని ఆదేశించారు. ఇంట్లోనే జాగర్తగా ఉంటూ ఈస్టర్ ను సంతోషంగా జరుపుకోవాలని మీ హెరాల్డ్ కోరుకుంటుంది .. ఈస్టర్ శుభాకాంక్షలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: