లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాయ్. కరోనా కట్టడికి పాటుపడుతూనే ఉన్నాయ్. అయితే ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు తన చెంచాలను అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అని వైసీపీ మంత్రి అనీల్ ట్విట్టర్ వేధిక విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి   రాత్రింబవళ్లు కష్టపడుతుంటే ప్రతి పక్ష నాయకులూ మాపై బురదచల్లే ఆలోచనలను చేస్తున్నారని అయన దుయ్యబట్టారు. హైదరాబాద్ లొ కూర్చొని తన చెంచాలతో ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని అయన తెలియజేసారు.

 

 

ఇంగ్లీష్ మాధ్యమాన్ని హై కోర్ట్ అడ్డుకున్నందుకు టీడీపీ నేతలకు సంబరంగా ఉందని.అయినప్పటికీ రాష్ట్రం లొ ఇంగ్లీష్ విద్య అమలు అయ్యేవిధంగా చూస్తామని చెప్పారు. తెలుగు విద్య పై గౌరవం ఉన్నవాడివి నిమనుమడిని విదేశాల్లో ఎందుకు చదివిస్తున్నావ్..ఇక్కడే తెలుగు మీడియం లొ చదివించొచ్చుగా.పోలీస్ సిబ్బంది ,డాక్టర్స్ నర్సులు, ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కస్టపడి పనిచేస్తుంటే బాబు పక్కరాష్ట్రం లొ కూర్చొని చంచాలతో మాట్లాడిస్తున్నాడు. నీ కుమారుడు లోకేష్ అసలెక్కడికి వెళ్లాడు. కనీసం మీరు ఒక్క సహాయ కార్యక్రమం అయినా చేశారా అని మీడియా ముఖంగా దుయ్యబట్టారు.        

మరింత సమాచారం తెలుసుకోండి: