లాక్ డౌన్ కారణంగా సాధారణ ప్రజలు మరియు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రప్రభుత్వం మే 3 వరకు లక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో కేంద్రం రైతులకు కొన్ని వెసులు బాతులు కల్పించింది. అదులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే రజని స్వయంగా తన నియోజక వర్గ పరిధిలోని రైతన్న పొలంలో కాలుపెట్టారు.
అదేవిధంగా రైతన్నలతో మరియు రాతు కూలీలతో మమేకం అయ్యారు . రైతన్నలకు ప్రభుత్వం అన్నివిధాలుగా సాయం చేస్తుందని తెలియజేసారు . వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేస్తుందని. కరోనా వైరస్ గురించి అవగాహనా చెబుతూనే ఆమె సోషల్ డిస్టెన్స్ పాటించారు .ఈమేరకు ట్విట్టర్ లో వైసీపీ ఎమ్మెల్యే రజని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు
కరోనా మహమ్మారి వల్ల అన్నదాతలు, రైతు కూలీలు పలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి సమస్యలు తెలుసుకునేందుకు పొలంలోకి వెళ్లి, రైతులు, కూలీలతో మమేమకమవడం జరిగింది.
— rajini vidadala #APFightsCorona (@VidadalaRajini) April 16, 2020
సామాజిక దూరం పాటిస్తూ రైతన్నలు పొలం పనులు చేసుకోవచ్చు. మన ప్రభుత్వం రైతన్నలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. pic.twitter.com/SinmLWv76F