ప్రపంచాన్ని గజ గజ వణికిస్తున్న మహమ్మారి కరోనా ను తరిమికొట్టాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది.. ఇక కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు కూడా శ్రమిస్తున్నాయి.. ఇకపోతే చాలా రోజుల నుంచి కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారు..ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు.. అయినా కరోనా పెరగడంతో ప్రజలు లాక్ డౌన్ ను మరింత పొడిగించారు.. మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు..

 

 

 

 

కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  

 

 

 

 

అందులో భాగంగా దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..  అందులో మోదీ తీసుకొచ్చిన ఏడు సూత్రాల గురించి వివరించారు.. 

 

 

 

 

లాక్ డౌన్ లో ప్రతిరోజూ పేద ప్రజల ఆకలి తీర్చడానికి  రాష్ట్రీయ బ్రాహ్మణ అధ్యక్షుడు సాయి నాథ్ శర్మ ముందుకొచ్చారు.. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో 24 రోజుల నుంచి 1500 మందికి ఆకలిని తీరుస్తారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లాక్ డౌన్ కారణంగా రోజువారీ కూలీల జీవితాలు హస్తవ్యస్తం అయ్యాయని అన్నారు.. అలాంటి వారిని ఆదుకోవడం కోసం అన్నదానం చేస్తున్నామని తెలిపారు..ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా పేదల ఇళ్లకే వెళ్లి భోజనం అందిస్తున్నామని వెల్లడించారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: