లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ పరిధిలో రాజీవ్ గాంధీ అనే యువకుడు తన సొంత ఊరికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ సమయంలో కవిత కల్వకుంట్ల గారికి ట్విట్టర్ ముఖంగా తమ ఊరికి వెళ్లడానికి సాయం చేయమని కోరాడు. దానికి కవిత గారు సంబంధిత అధికారులతో ఆ యువకుడిని అతని ఊరి వరకు వెళ్ళుటకు పోలీస్ సిబ్బంది ద్వారా అతనిని అతని ఊరికి చేర్చింది. ఊరికి చేరిన అతను తన కృతజ్ఞతగా మళ్లీ ఆమె ఖాతాకు ట్వీట్ చేసాడు.
Pls send me the contact details !! https://t.co/CJ4LgdwiPj
— kavitha Kalvakuntla (@RaoKavitha) April 20, 2020