ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రభుత్వ  ఎన్ని రకాల చట్టాలను తీసుకొచ్చిన కూడా మహిళలపై అన్యాయాలు జరుగుతూ వస్తున్నాయి..దిశా లాంటి మహిళలు ఈ దేశంలో ఎందరో తమరి ప్రాణాలను వదిలేస్తున్న కూడా కామాంధుల కామదాహం తీరలేదని తెలుస్తుంది.. ఇటీవల జరిగిన దారుణం దిశా ఘటన పూర్తిగా మరువక ముందే ఎందరో ఆడపిల్లలు మృగాళ్ల కామదాహానికి బలి అయ్యారు.

 

 

 

ఇప్పుడు ఒక సంఘఠన గుండెల్ని పిండేస్తుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… చిత్రకూట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికలను వారి బంధువు అత్యాచారం చేసినట్లు…ప్రపంచ వ్యాప్తంగా మృత్యు గంట మోగిస్తున్న కరోనా కు  చెక్  పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారు.. కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది మృత్యువాపడ్డారు.. కరోనా పై ప్రజలను కాపాడాలని సకల జనులు కష్టపడుతున్నారు.. 

 

 

 


ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది .. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.ప్రజలు బయటకు రానివ్వకుండా కఠిన చర్యలు తీసుకున్న కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. అసలు మ్యారేంటో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. ఇంటి బయట ఇద్దరు ఏడు, ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలు ఆడుకుంటున్నారు. బల్వీర్ సింగ్ అనే 32 ఏళ్ళ వ్యక్తి… ఆ ఇద్దరినీ ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసాడని… రాజపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఫిర్యాదులు వచ్చాయని ఎస్‌హెచ్‌ఓ గులాబ్ చంద్ర త్రిపాఠి మీడియాకు వివరించారు.

 

 

 

బాలికల కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకోగా నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాధిత బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయన కేసు నమోదు చేసామని ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవటానికి గాలింపు చేపట్టామని… రేప్ కి గురైన ఇద్దరు బాలికలను వైద్య పరీక్ష కోసం పంపినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. అలాంటి కామాందులను వదల కూడదు అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: