విలువలు కుటుంబ గౌరవాలు పూర్తిగా మర్చిపోయి..కామంతో కళ్లు మూసుకొని మాసాలు తున్నారు. ప్రేమ అనే పదాన్ని పూర్తిగా మార్చేసి కామా క్రీడలు అనే ట్యాగ్ ను పెట్టుకున్నారు..ఇకపోతే తల్లి దండ్రులు కొందరు వీటిని ప్రోస్తాహించగా మరి కొందరు మాత్రం ఈ వ్యవహారాలను వ్యతిరేకిస్తున్నారు.. లైంగిక సంబంధాలు పెట్టుకొని ప్రాణాలను కూడా కొందరు విడిచి పెడుతున్నారు..

 

 

 


వివరాల్లోకి వెళితే..ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మరదలితో బెడ్రూమ్‌లో రాసలీలలు సాగిస్తున్న మేనల్లుడిని అతడి మేనమామే దారుణంగా చంపేశాడు. కొడుకుతో కలిసి ఆ యువకుడి గొంతు నులిమి చంపేసి రైల్వే ట్రాక్ పై పడవేసారు..లారీ పనులకు వెళ్తూ వస్తున్న ఇతను మరదలిని ప్రేమిస్తూ ఉన్నాడు...అలా ఓ రోజు అనుకోకుండా ఇంటికి వచ్చి మరిదలితో రాసలేలలు.. సాగిస్తున్నారు..

 

 

 

 

వారిద్దరు రాసలీలల్లో మునిగి తేలుతున్న సమయంలో ఏదో అలికిడి కావడంతో బాలిక తండ్రి గదిలోకి వచ్చి లైట్ వేశాడు. అంతే... మంచంపై సీన్‌ చూసి షాకయ్యాడు. కూతురితో రాసలీలలు సాగిస్తున్న మేనల్లుడిని పట్టుకుని చితకబాదాడు...అంతేకాకుండా అతన్ని బయటకు తీసుకెళ్ళి మరి గొంతు నులిమాడు.. ఈ పనికి అబ్బా కొడుకు ఇద్దరు కలిసి చేశారు..

 

 

 

 

అలా అతను అనంతరం శవాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశాడు. రాత్రి నుంచి కొడుకు కనిపించకపోవడంతో యువకుడి తల్లిదండ్రులు ఆదివారం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ పక్కన పొలంలో అతడి శవాన్ని గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ యువకుడు తన మరదలితో ఫోన్లో మాట్లాడిన కాల్‌డేటా సేకరించారు. దీంతో అనుమానంతో ఆమెను ప్రశ్నించగా తన బావను తండ్రి, అన్న కలిసి చంపేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. తమ బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వారికి శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు..పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: