కేరళలో ఈరోజు కొత్తగా నాలుగు కరోనా కేసులు నమోదు కాగా మరో నలుగురు కరోనా బాధితులు కోలుకున్నారని సీఎం విజయన్ ప్రకటించారు. ఈకొత్త కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 485కు చేరింది. అందులో 123 కేసులు యాక్టీవ్ లో ఉండగా 359మంది కోలుకున్నారు, ముగ్గురు మరణించారు. గత రెండు రోజుల నుండి కేరళలో కేసుల సంఖ్య స్వల్పంగా పెరగగా ఈరోజు మాత్రం మళ్ళీ సింగల్ డిజిట్ కు చేరుకుంది.
#COVID19 Update | april 28
— pinarayi vijayan (@vijayanpinarayi) April 28, 2020
4 new cases & 4 recoveries.
District-level new cases.
Kannur: 3
Kasaragod: 1
👥20,773 are under observation
🧪 23,980 samples tested; 23,277 -ve pic.twitter.com/mjAv0tFPmm