అమ్మాయిలకు పెళ్ళయితే వచ్చిన భర్త ను దైవం గా భావించి అతనికి, తన అత్త వారింటికి సరిగ్గా చూసుకోవాలని అందరూ అంటారు. కానీ ఇక్కడ కొంచం విచిత్రంగా జరిగింది. బుద్దులు నేర్పాల్సిన కన్న తల్లీ అడ్డదారులు తొక్కితే బిడ్డలు బుద్దులు ఎలా నేర్చుకుంటారు..అలాంటిది ఇద్దరు బిడ్డల తల్లి అయ్యి ఉండి ప్రియుడితో ప్రేమ కలాపాలు సాగిస్తూ అడ్డంగా దొరికినకూడా కూడా బుకాయించింది..చివరికి

 

 

 

వివరాల్లోకి వెళితే... వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. అతనితో పదేళ్లు సంసారం చేసింది..అది కూడా భర్తకు తెలియకుండా చివరికి భర్త తో పాటుగా బంధువులకు కూడా తెలిసి పోయింది.. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్వహిస్తున్న లాక్‌డౌన్ సందర్భంగా సొంతూరికి ప్రియుడితో కలిసి తిరిగొచ్చింది ఆమెను చూసిన కుటుంబసభ్యులు ఆవేశం ఆపుకోలేక ఇద్దరినీ విచక్షణా రహితంగా కొట్టడంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.

 

 

 

15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త కళ్లుగప్పి ఆ మహిళ మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భరత, కుటుంబసభ్యులు పద్ధతి మార్చుకోవాలని ఆమెను హెచ్చరించారు. అయితే తన సుఖానికి అందరూ అడ్డొస్తున్నారని భావించిన ఆమె ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. అలా వారిద్దరూ ఘత పదేళ్లుగా కలిసి సంసారం చేస్తున్నారు.. 

 

 

 

 

అయితే కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ సందర్భంగా వారిద్దరు ఇటీవలే సొంతూరికి వచ్చేశారు.  వారిపై మహిళ కుటుంబసభ్యులు కత్తులతో దాడి చేశారు. ప్రియుడితో వెళ్లిపోయి కుటుంబ పరువు తీశావంటూ బంధువులు మహిళను కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన ప్రియుడిపైనా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహిళ అక్కడికక్కడే చనిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రియుడిని స్థానికులు దగ్గరలోని రాజాజీ ఆస్పత్రికి తరలించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు... తిండి లేక ప్రజలు అలమటిస్తన్న మరి కొందరు మాత్రం ఛీ ఛీ ..

 

మరింత సమాచారం తెలుసుకోండి: