భార్య భర్తలు అన్నాక కాస్త చిర్రు బర్రులు ఆడుతుంటారు.. అంతే కాకుండా కొన్ని గొడవలు పూర్తిగా పెరిగి పోవడం తో  ఒక్కోసారి బంధాలు కూడా తెగిపోతాయి..అందుకే పెద్దల సమక్షం లో చేసుకున్న పెళ్లి జీవితాన్ని చూపిస్తుంది.. ఏదైనా జరిగిన సర్ది చెప్తారని అందరూ అనుకుంటారు.. ఇక పోతే ఓ గొడవ కారణం గా మస్తాపాని కి గురైన భర్త ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది..

 

 

 

ప్రకాశం జిల్లా లో జరిగింది. గిద్దలూరు మండలం లోని ముండ్ల పాడు కి చెందిన నాగేంద్ర రెడ్డి(31) కి వెల్లుపల్లె గ్రామాని కి చెందిన   నాలుగేళ్ల కిందట వివాహమైంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. ఇటీవల స్వగ్రామం ముండ్లపాడు నుంచి వెల్లుపల్లె వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు.

 



 

 

లాక్‌ డౌన్ కారణం గా పనుల్లేక పోవడం తో స్వగ్రామం వెళ్లిపోదామ ని భర్త నాగేంద్ర రెడ్డి చెబుతూ వస్తున్నాడు. అయితే అందుకు భార్గవి నిరాకరించింది. తాను ముండ్ల పాడు రాన ని తెగేసి చెప్పింది. భార్య తన మాట వినడం లేదని మనస్థాపాని కి గురైన భర్త నాగేంద్ర రెడ్డి అఘాయిత్యా నికి పాల్పడ్డాడు. ఇంట్లో నే ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

అతను భార్య మాటకే పోయాడా లేక ఇంకేదై నా కారణముందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు...అందుకే ఏదైనా క్షణి కావేశంలో తప్పు చేయకూడదని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: