పోనుపోను దేశంలో మోసగాళ్లు ఎక్కువ అవుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బాలికను లోబర్చుకొని గత రెండు సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారం జరుపుతూ సుఖాన్ని అనుభవించాడు ఒక నయవంచకుడు. తీర సదరు అమ్మాయికి గర్భం వచ్చిందని చెబితే ప్రశాంతంగా అబార్షన్ మాత్రలు తెచ్చి ఆమెతో బలవంతంగా తినిపించే వాడు. ఇలా ఆమె పై అనేక సార్లు చేయడం జరిగిందట. తీరా ఆ అమ్మాయి పై మోజు తీరాక పెళ్లి చేసుకుని లేదని తెగేసి చెప్పడంతో బాలికకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీనితో సదరు అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనితో ప్రస్తుతం పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.

అయితే ఈ యదార్థ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. లోహర్డగ జిల్లాలోని కురు ప్రాంతానికి చెందిన అమ్మాయి సెన్హా ప్రాంతంలోని తన వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకునేది. అయితే శివ రాజ్ పూర్ ప్రాంతానికి చెందిన అజిత్ అనే యువకుడితో ఆ అమ్మాయికి పరిచయమైంది. తను చదువులో సహకరిస్తానని చెప్పి ఆమెకు దగ్గరే శారీరకంగా అమ్మాయిని లోబరుచుకున్నాడు. అంతేకాక పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు సంవత్సరాలు అమ్మాయితో కలిసి తిరిగాడు. ఇందులోభాగంగా బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ మాత్రలు ఇచ్చి మాయ మాటలు చెబుతూ ఆ సంబంధాన్ని కొనసాగించాడు. ఇలా అనేక మార్లు జరిగిన ఆ అమ్మాయి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తీరా ఆ అమ్మాయి పై మోజు తీరడంతో అతను పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీనితో తాను మోసపోయానని గ్రహించిన బాలిక అతనికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.


తీరా అమ్మాయి  పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన పై రెండు సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నాడని గర్భం దాల్చితే గర్భనిరోధక మాత్రలు బలవంతంగా చేసే వాడిని పోలీస్ స్టేషన్ లో సదరు వ్యక్తిపై అమ్మాయి ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు అజిత్ పై అత్యాచారం మోసం ఇలాంటి కేసులను పెట్టి కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అజిత్ పై రేప్ కేస్ కూడా పెట్టడంతో అది అజిత్ కు తెలియడంతో అతను పారిపోయాడు. దీనితో పోలీసులు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి అతన్ని వెతకడంలో గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: