మగాళ్ళ క్రూరత్వం రోజు రోజు కు పెరుగు తో వస్తుంది.. ఆడవాళ్ళ ను రక్షించడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాల ను అమలు చేస్తున్నా కూడా కామాంధుల కామదాహం మాత్రం ఎక్కడా తీరలేదు.. రోజుకో విధంగా అమ్మాయి లను రేప్ లు చేస్తూ చంపేస్తున్నారు.. మరో విషయ మేంటంటే వావి వరుసలు కూడా పూర్తిగా మర్చి పోతున్నారు.. అందుకే ఈ సమాజం ఇప్పుడు కరోనా లాంటి మహమ్మారి తో బాధపడుతుంది..



 

 

అసలు మ్యాటర్ల్లోకి వెళితే.. కామంతో కళ్లుమూసుకుపోయి అకృత్యాలకు ఒడిగడుతున్నారు. మేనత్తపై కన్నేసిన అల్లుడు ఆమెతో ఆ సంబంధం పెట్టుకోవాలని తహతహలాడాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై అత్యాచారంచేసేందుకు యత్నించాడు. అత్త తీవ్రంగా ప్రతిఘటించడంతో అమానుషంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో వెలుగుచూసింది.



 

 

సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ససాంగ్ గ్రామానికి చెందిన కలా భుయాన్ అనే యువకుడు తన మేనత్తపై కామంతో రగిలిపోయాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని తన కామవాంఛలు తీర్చుకోవాలనుకున్నాడు. మేనత్త అంబీ దేవి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చమని అడిగాడు. వివాహేతర సంబంధం  పెట్టుకుందామని ఒత్తిడి చేశారు.. దానికి ఆమె నిరాకరించడంతో ఆమె పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు...



 

 

అల్లుడు దాష్టీకాన్ని అత్త తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను దారుణంగా చంపేశాడు. గొంతుపిసికి ఊపిరాడకుండా చేసి అమానుషంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న సదర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఇకపోతే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు...

మరింత సమాచారం తెలుసుకోండి: