ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్ల వ్యవస్థకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఉత్తర్వుల్లో అన్ని జిల్లాల నాన్కేడర్ జేసీలను ఆసరా, వెల్ఫేర్ జేసీలుగా నియమిస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
అధికారులు బదిలీ అయిన స్థానాలు :
శ్రీకాకుళం జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - సుమిత్ కుమార్
శ్రీకాకుళం జేసీ ( అభివృద్ధి) - కె శ్రీనివాసులు
విజయనగరం జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - జి. క్రిస్ట్ కిషోర్కుమార్
విజయనగరం జేసీ ( అభివృద్ధి) - మహేష్ కుమార్ రావిరాల
విశాఖ పట్నం జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - ఎం.వేణుగోపాల్రెడ్డి
విశాఖ పట్నం జేసీ ( అభివృద్ధి) - పి. అరుణ్బాబు
తూర్పు గోదావరి జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - జి.లక్ష్మీషా
తూర్పు గోదావరి జేసీ (అభివృద్ధి) - కీర్తి చేకూరి
పశ్చిమ గోదావరి జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - వెంకటరమణ
పశ్చిమ గోదావరి జేసీ (అభివృద్ధి) - హిమాన్షు శుక్లా
కృష్ణా జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - కె.మాధవీలత
కృష్ణా జేసీ (అభివృద్ధి) - శివశంకర్ లోతేటి
గుంటూరు జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - ఏఎస్ దినేష్కుమార్
గుంటూరు జేసీ (అభివృద్ధి) - పి.ప్రశాంతి
ప్రకాశం జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - జె.వెంకటమురళీ
ప్రకాశం జేసీ (అభివృద్ధి) - టీఎస్ చేతన్
నెల్లూరు జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - వి.వినోద్కుమార్
నెల్లూరు జేసీ (అభివృద్ధి) - ఎన్. ప్రభాకర్రెడ్డి
చిత్తూరు జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - డి. మార్కండేయులు
చిత్తూరు జేసీ (అభివృద్ధి) - వీరబ్రహ్మయ్య
కడప జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - ఎం.గౌతమి
కడప జేసీ (అభివృద్ధి) - సాయికాంత్ వర్మ
కర్నూల్ జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - రవిసుభాష్
కర్నూల్ జేసీ (అభివృద్ధి) - ఎస్.రామసుందర్రెడ్డి
అనంతపురం జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - నిషాంత్కుమార్
అనంతపురం జేసీ (అభివృద్ధి) - లావణ్య వేణి