కోపం మనుషు లను ముర్ఖులు గా మారుతారు.. అందుకే తన కోపమే తన శత్రువు అని పెద్దలు అంటున్నారు.. అయితే మగవాళ్ళ కోపం గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు..మగాడు మృగంbలా మారతారు.. అలాంటి సమయం లో వారు ఏం చేస్తారు అనే విషయం కూడా అందరి కీ తెలిసిందే.. ఇక్కడ ఓ భర్త భార్య మీద కోపం తో పక్కనే ఉన్న ఐదు నెలల పసి బిడ్డను అతి కిరాతకం గా చంపేసిన ఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది.. 

 

 

 

 

 

రాత్రి తనతో నిద్రపోయిన బిడ్డ తెల్లారేసరికి శవమై కనిపించక పోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అచేతనం గా పడి ఉన్న కూతురిని తీసుకుని పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటి కీ ప్రయోజనం లేక పోయింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని పూణె లో వెలుగు చూసింది.భార్యపై కోపం తో ఐదు నెలల పసికందుని కన్నతండ్రి గొంతు పిసికి చంపేసిన దారుణ ఘటన నగరం లోని బావ్‌ధాన్ ఏరియా లో చోటు చేసుకుంది. క్షత్రియనగర్‌కి చెందిన బాపురావ్ జాదవ్‌ నిత్యం భార్య తో గొడవలు పడుతుండేవాడు. ఓ రోజు ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకోవడంతో భార్యపై కోపంతో కన్నకూతురిని దారుణంగా చంపేశాడు. 

 

 

 

 

 

బిడ్డను అతి ఘోరంగా గొంతు పిసికి చంపేశారు..రాత్రి తన పక్కన ఉన్న బిడ్డ కనిపించలేదని భార్యా కంగారు పడింది..ఇల్లంతా వెతికింది. కూతురు గురించి భర్తని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఇంటి బయట అచేతనంగా పడి ఉన్న చిన్నారిని తీసుకుని వెంటనే ఆస్పత్రికి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: