ఆడవాళ్ళు అన్నిట్లో ముందుకు వెళ్తున్నారు అని చాలా మంది సంతోషిస్తున్నారు.. అలాంటిది ఈ మధ్య కాలంలో నేరాలు కూడా ఆడవాళ్లే ఎక్కువగా చేస్తున్నారు..అందుకే ఇప్పుడు క్రైమ్ రేటు కూడా పూర్తిగా పెరుగుతూ వస్తుంది..ఎవరిని చూసినా కూడా ప్రజలు వణికి పోతున్నారు..అందుకే ఇప్పుడు ఇలా ఉంది అని అంటున్నారు..మగవాళ్ళను మించిన రేంజులో అందరూ ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు.. 

 

 

 

అసలు విషయానికొస్తే .. చాలా మంది మహిళలు మైనర్ బాలుళ్ళ పైన లైంగిక దాడి చేసి వారిని తీవ్రంగా హింసిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. చిన్నారులను కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్లి దారుణంగా హింసిస్తారు. బాలిబాలికల బట్టలిప్పేసి వారిని రాక్షసంగా అనుభవిస్తూ వాటిని వీడియోలు తీసుకుంటారు. అనంతరం వారిని బహిరంగ మార్కెట్లో డబ్బుల కోసమో.. డ్రగ్స్ కోసమో అమ్మేస్తారు. ఈ అత్యంత అమానుష ఘటనలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళా
కామపిశాచులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.

 

 


చిన్నారులను కిడ్నాప్ చేసి లైంగికంగా హింసిస్తున్న అభియోగాలపై ఓహియో పోలీసులు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.. చిన్నపిల్లలపై ఘోరమైన నేరాలకు పాల్పడిన అభియోగాలు నమోదయ్యాయి. ఈ ముగ్గురు చిన్నారులను అపహరించి వీలర్స్‌బర్గ్‌లోని ఇంటికి తీసుకెళ్తారు.అక్కడ మొదట వారికి మంచిగా చేసిన కూడా తర్వాత లైంగికంగా హింసించుతూ వారిని ఇష్టము వచ్చినట్లు అనుభవిస్తారు.. ఆ తతంగాన్ని వీడియోలో బందిస్తారు.. 

 

 

 


అనంతరం వారిని డ్రగ్స్ లేదా డబ్బులకి అంగట్లో వస్తువులా అమ్మేస్తారు. ఇంతటి దారుణాలకు పాల్పడిన ముగ్గురు మహిళల ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురిపై ఫస్ట్ డిగ్రీ రేప్ కింద అభియోగాలు నమోదు చేశారు.బాధిత చిన్నారులను సంరక్షణలోకి తీసుకున్నారు. నమోదైన అభియోగాలపై విచారణ జరుగుతోందని.. ఇది ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదని షెరిఫ్స్ ఆఫీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వారిపై మరిన్ని అభియోగాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆ ముగ్గురిని జైలుకు పంపడం పాటుగా భారీ మొత్తంలో జరిమానా విధించారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: