ఈ లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుంటే ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయో ఈ సంఘటన చూస్తే అందరికీ అర్థమవుతుంది. అసలే దేశం అంతటా కరోనా మహమ్మారితో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో అతి తక్కువ మందితో నిబంధనలు పాటిస్తూ ఒక జంట వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. ఇక వీరిద్దరూ బెంగళూరులో ఒక కొత్త ఫ్లాట్ లో కొత్త కాపురం మొదలుపెట్టారు. ఇంట్లో ఇద్దరే... ఎంజాయ్ చేయవచ్చు అని అనుకున్నారు. నిజానికి అతను బెంగళూరులో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. 

 


ఇక లాక్ డౌన్ తో ఇంటి దగ్గరినుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కానీ ఆ భర్తకు శృంగార కోరికలు చాలా ఎక్కువ. దీనితో తన ఆఫీస్ వర్క్ అంతా పక్కన పెట్టి భార్యతో అదే పని పెట్టుకున్నాడు. అయినా కూడా పెళ్లైన వారం వరకు ఆ బాధను భరించింది. ఐదు సార్లు శృంగారం చేయాలంటూ ఆ యువతిని బాగా ఒత్తిడి చేసేవాడు. మొదట్లో బాగానే ఉన్నా కూడా రోజులు గడుస్తున్నకొద్దీ భార్యకు టార్చర్ మరీ ఎక్కువైపోయింది. ఇక రోజుకి ఎన్ని సార్లు శృంగారాన్ని భరించలేను అంటూ ఆ అమ్మాయి తన తల్లికి తెలిపింది. ఇక ఆ తల్లి నాలుగు తిట్లు తిట్టి అల్లుడునే వెనకేసుకుని వచ్చింది.

 

 

అయినా కూడా రోజురోజుకీ భర్తతో శృంగార వాంఛ ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో... తాజాగా బెంగళూరు పోలీస్ అధికారులకు ఆశ్రయించింది. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. అయితే పోలీసులు అధికారులు మాత్రం భార్యను శృంగారానికి బలవంత పెట్టి భర్తలను మేము ఏమి చేయలేము కేసులు కూడా పెట్టలేము అని తెలిపారు. నీకు ఇష్టం లేకపోతే విడిపోండి అంటూ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. దీనితో అమ్మాయి భర్త వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిందట. ఇక భార్య చేసిన పనికి షాక్ అవ్వడం భర్త వంతు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: