ఒక వైపు కరోనా మరో వైపు మందుబాబుల అఘాయిత్యాలు. తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్ సడలింపులో  భాగంగా మూతపడిన మద్యం దుకాణాలు తెలుసుకోవడం జరిగింది. ఇక దీనితో మందుబాబుల ఆగడాలు చాలా ఎక్కువైపోతున్నాయి. మద్యం ఫుల్లుగా సేవించి వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో అతి కూరతాకమైన దారుణానికి పడుతున్నారు. తన సొంత కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇక  మద్యం మత్తులో భార్యను కిరాతకంగా కొట్టి చంపేసిన దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ దారుణమైన సంఘటన కర్నూలు జిల్లా నంద్యాల లో చోటుచేసుకుంది. 

 


పూర్తి వివరాల్లోకి వెళితే నంద్యాల మండలం లోని రైతు నగరానికి చెందిన కుమారి చలపతి దంపతులకు నలుగురు సంతానం. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన చలపతి ఎప్పుడు భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ విషయంపై గొడవలు జరుగుతూనే ఉండేది. గత రెండు రోజుల కిందట భర్త ఫుల్లుగా తాగి ఇంటికి చేరుకోవడంతో భార్యాభర్తల మధ్య తీవ్ర గౌరవం ఏర్పడింది. గొడవ ఉంచడంతో కోల్పోయిన చలపతి ఇంట్లో ఉన్న కత్తెర తీసుకొని భార్యను హత్య చేయడం జరిగింది. 

 

 

ఇలా కిరాతకంగా హత్య చేసి బయటకు పారిపోయాడని జరిగింది. నలుగురు కొడుకులు ఉదయం లేచి చూసేసరికి తల్లి రక్తపుమడుగులో ఉండిపోవడంతో పోలీసు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఇక పోలీస్ అధికారులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు అనేక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. మద్యం మత్తులో సొంత వారు అని కూడా చూడకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: