అతనికి భర్త చనిపోయిన మహిళలు టార్గెట్. వారి నగ్న ఫోటోలను సేకరించి వ్యభిచారం చేయాలంటూ వేధింపులకు గురిచేసినా ముఠాను తాజాగా తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ మహిళలు చాలా కాలం వరకు వాళ్ళు పెట్టిన బాధలకు భరించి చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ సెక్స్ రాకెట్ సంగతి మొత్తం బయటకు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా ఉండగా పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులతో సహా 25 మంది అధికారులను క్వారంటైన్ కేంద్రానికి పంపించడం జరిగింది. 

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని సేలంలోని దాదాకాపట్టి ప్రాంతానికి చెందిన రఘు రామన్, కొడుకు లోకనాథ్ కోడలితో సహా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి మధ్య తరగతి కుటుంబం అవ్వడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశక్తితో హైటెక్ వ్యభిచారానికి తెర తీయడం జరిగింది. చిన్న వయసులోనే భర్త చనిపోయి ఉన్న మహిళలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్లను వారు టార్గెట్ చేసేవారు. ముందుగా రూప వాళ్ళతో పరిచయం ఏర్పరచుకొని... వారు స్నానం చేసేటప్పుడు, కానీ లేక బట్టలు మార్చుకునేటప్పుడు వారికి తెలియకుండా వీడియోలు తీసేది.  ఇక ఆ తర్వాత రఘువరన్ రఘు వరుణ్ కలిసి ఆ మహిళలకు వీడియోలు చూపించి బెదిరించే వారు.

 


అంతేకాకుండా ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి బెదిరించి డబ్బులు లోబరుచుకునేవారు. ఐకే ఇదే క్రమంలో వ్యభిచార కూపంలోకి లాగేసే వారు. నిజానికి కొద్దికాలంలోనే ఈ దందాలో వారు లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. ఈ దందాలోకి లోకనాథ్ స్నేహితులు ప్రదీప్ శివ కూడా చేరడం జరిగింది. ఇటీవల వీరి ఆగడాలు శృతిమించడంతో కొందరు బాధిత మహిళలు పోలీస్ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఇక వారు అందజేసిన వివరాల మేరకు లోకనాథన్‌తో పాటు ప్రదీప్, శివను అరెస్ట్ చేశారు. ఇక మిగితా రూప, రఘువరన్ మాత్రం పరారీలో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఇలా ఉండగా అరెస్టయిన నిందితులను పోలీస్ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవ్వడంతో నిందితుల్లో ఆ ముగ్గురుతోపాటు పోలీసులు, వారితో సన్నిహితంగా ఉన్న మొత్తం 25 మందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: