ఈ రోజుల్లో పెళ్లి అయినా ఆడవాళ్లు ఇంటిలో ఉన్న భర్తలతో సంసారం చేయకుండా వయసులో ఉన్న కుర్రవాళ్ళు పై కన్నువేసి లొంగదీసుకున్నీ కుటుంబ జీవితాలను నడీ బజార్ కి లాక్కుంటున్నారు. నలుగురిలో నవ్వుల పాలవుతున్నారు. ఐదు నిమిషాల సుఖం కోసం సమాజంలో తలెత్తుకొని పరిస్థితి అటు భర్తలకు మరోపక్క తల్లిదండ్రులకు ఈ నంగనాచి భార్యలు తీసుకొస్తున్నాయి. ఫలితంగా ఇలాంటి వార్తలు చదివి చాలామంది సమాజంలో కుర్రవాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవడానికి తెగ భయపడిపోతున్నారు. ఇక విషయంలోకి వెళితే లాక్ డౌన్ టైమ్ లో తమ భర్త ఇంటిలో లేకపోవటంతో ఓ మహిళ తన ఇంటి పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడే పదహారేళ్ల ప్లేయర్ ని లొంగదీసుకుని, తన శరీర సుఖం తీర్చుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 

క్షుణంగా  పూర్తి మేటర్ లోకి వెళ్తే. 16 సంవత్సరాల యువకుడు లాక్డౌన్ టైములో క్రికెట్ ఆడటానికి రోజు గ్రౌండ్ కి వెళ్ళాడు. అదే సమయంలో గ్రౌండ్ పక్కన ఓ అపార్టుమెంటులో 24 సంవత్సరాల వయసు కలిగిన పెళ్లయిన ఆంటీ ఉండేది. ఆ యువకుడి పై కన్నేసింది. రోజు గ్రౌండ్ కి రావటంతో ఆ ఆంటీ కుర్ర వాడితో పరిచయం పెంచుకుని ఇంటికి ఆహ్వానించింది. మెల్లమెల్లగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి చనువు పెరగటంతో … కొద్ది రోజులలో ఆ యువకుడు ముందు నగ్నంగా బట్టలు విప్పేసి అటు ఇటు తిరగడం స్టార్ట్ చేసి ఎలాగైతే ఆ యువకుడిని లొంగదీసుకుంది. 

 

ప్రతిరోజు ఆటకని చెప్పి యువకుడు ఆ మహిళ ఇంటికి వెళ్ళేవాడు.  అక్కడే ఆ అంటితో రొమాన్స్ చేస్తుండేవాడు.  అయితే, జూన్ 5 వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిన యువకుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టి పారిపోయిన యువకుడిని ఆ మహిళని పట్టుకోవడం జరిగింది. మహిళపై రేప్ మరియు కిడ్నాప్ తదితర చట్టాల కింద కేసులు పెట్టడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: