ఈ మధ్యకాలంలో ప్రేమ అనే పదాన్ని ఎంత దారుణంగా వాడుతున్నారా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ అని ఎన్నో దారుణమైన మోసాలను చేస్తున్నారు. రోజు ఇలాంటి వార్తలు చదివి చదివి మనకు చిరాకు అనిపిస్తుంది కానీ ఇలాంటి ఘటనలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే జరిగింది. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లాలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన మిన్నయ్య అనే యువకుడు హుజూర్ నగర్ కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే రక్షణ కోసం పోలీసు స్టేషన్ ను ఆశ్రయించాడు. ఇంకా ఆ పోలీసులు యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఆ యువతికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. 

 

IHG

 

ఇది అంత ఇలా జరుగుతున్న సమాయంలో బూరుగడ్డకు చెందిన ఓ యువతి తనను ప్రేమించి మరో అమ్మాయితో పెళ్లి చేసుకున్నట్టు ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అని. అనంతరం కొన్ని నెలలకు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఎనిమిదేళ్లుగా తనతో సహజీవనం చేశాడు అని ఆరోపణలు చేసింది. అనంతరం ఆమెకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

అయితే ఇలాంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఎంతోమంది అమ్మాయిలను ఎంతో దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ అమ్మాయిలు అబ్బాయిల మాయలో పడుతున్నారు. చివరికి మోసపోయి పోలీస్ స్టేషన్ బాట పడుతున్నారు అని నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.           

మరింత సమాచారం తెలుసుకోండి: