మనుషులు మృగాలకంటే ఘోరంగా తయారవుతున్నారు. ఇన్నాళ్లు ఆడపిల్లల మీద మాత్రమే అనుకుంటే ఇప్పుడు పిల్లులపైనా, ఆవులపైనా, బర్రెలపైనా అత్యాచారం చేస్తున్నారు. అది కూడా ఏ వయసులోనో తెలిస్తే తూ.. అంటారు. 55 ఏళ్ళ వయసులో కామవాంఛతో రగిలిపోయి ఆవుపై అత్యాచారం చేశాడు. 

 

ఇంకా ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అత‌డిపై సెక్షన్ 377 కింద కేసు న‌మోదు చేశారు. ఇంకా ఈ ఘటన జులై నాలుగోవ తేదీన చోటుచేసుకుంది. షబ్బీర్ అలీ అనే 55 ఏళ్ళ వృద్ధుడు ప‌శువుల పాకలోకి అక్రమంగా ప్రవేశించి ఆవుతో అసహజంగా ప్రవర్తించాడు. 

 

IHG

 

దీంతో ఆ గోమాత దారుణంగా రోదించింది. ఇంకా ఆ అరుపులు విని మేల్కొన్న యజమాని అక్కడికి వచ్చే సరికి నిందితుడు పరార్ అయ్యాడు. అయితే నిందితుడు చేసిన దారుణం డెయిరీ ఫాంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇంకా ఆ వీడియోలను చుసిన యజమాని షాక్ అయ్యి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. 

 

IHG

 

ఇంకా ఇలా ముగా జంతువులపై అత్యాచారాలు రోజు రోజుకు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని దారుణమైన శిక్షలు వేసిన ఇలాంటి నీచ కామాంధులు దారుణానికి పాల్పుడుతున్నారు. సాక్ష్యాలు ఉన్నప్పటికీ అవి ముగా జీవాలు కావడం కారణంగా వాటిపై అత్యాచారాలు జరిగిన పట్టించుకోవడం లేదు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు అంతే. ఆతర్వాత బెయిల్ పై విడుదల అవుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: