ఇస్లామిక్ దేశాలు తమ మతపరమైన రాజ్యం స్థాపనే ద్యేయంగా  ముందుకు సాగుతాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాకిస్థాన్ అలాంటిదే. ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసి ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యాన్ని  ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఎన్నో దేశాలలో బీభత్సం సృష్టిస్తూ  ఉంటారు. అంతే కాకుండా ఎప్పుడూ ఆధిపత్యం సాధించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సౌదీ అరేబియా,  ఇరాన్,  ఇరాక్ లాంటి ఇస్లామిక్ దేశాలు మొత్తం ప్రస్తుతం మతపరమైన ఇస్లామిక్ రాజ్యాలు  స్థాపించడ మే లక్ష్యంగా ముందుకు సాగుతాయి. అయితే ఇస్లామిక్ రాజ్యాల ను స్థాపించాలని  ముందుకు సాగుతున్న ఈ దేశాలన్నీ చైనా కు మద్దతు తెలపడం గమనార్హం. 


 కానీ చైనా లో ఉన్నటువంటి.. మసీదుల ను కూల్చేసి  ఏకంగా ముస్లింలకు తీవ్ర ఇబ్బందుల కు గురి చేస్తుంది చైనా .  అయినప్పటి కీ ఈ ఇస్లామిక్ దేశాలు మాత్రం చైనా కు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ లో జరిగిన ఘటన దేశవ్యాప్తం గా సంచలనం గా మారిపోయింది. కాశ్మీర్ సంబందించి న వ్యక్తి తాము కూడా భారతీయున్నే  అంటూ జాతీయ పతాకాన్ని పట్టుకుని అటువంటి వసీం  అతని  కుటుంబాన్ని హత్య  చేశారు ఉగ్రవాదులు. 

 


కేవలం జాతీయ జెండా పట్టుకునేందుకు ఏకంగా కుటుంబాన్ని కాల్చి చంపడం సంచలనంగా మారింది. అయితే సొంత సామాజిక వర్గానికి  చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా కనీస కనికరం లేకుండా హత్య చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి అంటే అది ప్రస్తుతం అందరికీ ఓ ప్రశ్నగా మారిపోయింది. అయితే దీని పై  విశ్లేషకు లు మాత్రం తీవ్రస్థాయి లో మండిపడుతున్నారు. తమ సామాజికవర్గం అయినప్పటి కీ కూడా కనీస కనికరం లేకుండా అతి దారుణంగా హత్య చేయడం దారుణం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: