GUD NEWS TO ALL MY HONOURABLE MEMBERS...


అమ్మ ఒడి పధకం పై,అసత్య ప్రచారానికి తెర నూతన ప్రభుత్వం , నవరత్నాల లో భాగంగా ప్రవేశపెట్టిన ,"అమ్మ ఒడి పధకం", జనవరి 26,2020 నుండి అమలులోకి రానున్నది..

👉👉ఈ పధకం,గవర్నమెంట్ స్కూల్స్ కి మాత్రమే కాకుండా ,ప్రైవేటు స్కూల్స్ కి కూడా వర్తిస్తుంది..


   👉ఈవిషయమై ఈరోజు(10.6.2019) జరిగిన, రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది..


   👉దీనితో,ఈ పధకం కేవలం గవర్నమెంట్ స్కూల్స్ కే గాని, ప్రైవేట్ స్కూల్స్ కి వర్తించదు ,అని గ్లోబల్స్ ప్రచారం చేసిన, గవర్నమెంట్ టీచర్స్ నోటికి తాళం పడినట్లయింది..


మరింత సమాచారం తెలుసుకోండి: