దశాబ్దాలుగా సమస్యల వలయంలో విల విల లాడుతున్న జర్నలిస్టులకు, జగనన్న వరాలు ప్రకటించ బోతున్నారు.

ఇటీవల ఐ అండ్‌ పిఆర్‌ మంత్రి తో ప్రత్యేక భేటీ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది .


త్వరలోనే హామీల అమలుకు కార్యాచరణ కూడా సిద్ధం అయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల కుటుంబాలకు మేలు చేయాలని జగన్‌ డిసైడ్‌ అయ్యారు. ఆయన తీసుకోబోయే నిర్ణయాలు అమలు అవుతే , అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని పాత్రికేయ సంఘాలు అంటున్నాయి.

 1, రాజన్న జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం ద్వారా, 20 లక్షల వరకూ వైద్య సహాయం ఉచితంగా అందించ బోతున్నారు. 

2, అక్రిడేషన్ల జారీ ప్రక్రియ సులభతరం చెయ్యాలి అని నిర్ణయం 

3,, ఏపీ సచివాలయం లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటిన్‌ ఏర్పాటు ఉచిత భోజన సదుపాయం

మరింత సమాచారం తెలుసుకోండి: