కాశ్మీర్ ఉంటుంది. పాకిస్థాన్ ఉండదు.. ఇదేమీ సినిమా డైలాగ్ కాదు. పాక్ ఉగ్రదాడుల తరువాత భారత సైనికుడు మనోజ్ ఠాకూర్ అందరిలోనూ స్పూర్తిని నింపుతూ చెప్పిన డైలాగ్. ఉరీ ఉగ్రదాడిలో 19మంది సైనికులను కోల్పోయిన తర్వాత భారత సైనికుల్లో కోపం కట్టలు తెచ్చుకుంది. దీంతో ప్రతీకారం కోసం ఎదురుచూశారు. తోటి సైనికుల మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన మనోజ్ ఠాకూర్ పాక్ను హెచ్చరిస్తూ ఆలపించిన గీతాన్ని భారతీయులు మర్చిపోలేరు. సింహం ఎవ్వరికీ భయపడదు.. వెళ్లి ఈ విషయాన్ని పాకిస్థాన్కు చెప్పండి. కాశ్మీర్ ఉంటుంది... కానీ పాకిస్థాన్