పంచాయతీరాజ్ విభాగాల పనితీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత 31 జిల్లాల ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.