సాధారణంగా నాన్ వెజ్ అనగానే రక రకాల మాంసం, చేపలు గుర్తుకు వస్తుంటాయి. ముఖ్యంగా చేపల విషయానికి వస్తే ఎన్నో రకాల చేపలు రక రకాలుగా వండి తింటుంటారు. ఇక చేపల పులుసు అంటే చెన్నై , తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఇష్టపడుతాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రుట్టి కుడుమియాన