రఘురాం రాజన్ లాంటి సమర్ధుని స్థానములో మన గుజరాతీ అని మోడీ తెచ్చుకున్న లంపటమే ఊర్జిత్ పటేల్ అనేది ఋజువైన సత్యం. సాధారణ కమర్షియల్ బాంకుల్లో ఏటిఎం నిర్వాహకులు ఎందరో ఉన్నారు. వారిని సమావేశ పరిస్తే అతి సునాయాసంగా సమాధానం దొరికేది. 2000/- నోటు ను 1000/- నోటు సైజులో ప్రింట్ చేసినట్లైతే ప్రస్తుతమున్న ఏటిఎం లకు సరిపడేది అంటే కన్-ఫిగర్ అయ్యేదన్న మాట. అలా కాకుండా సొంత తెలివి వాడిన రిజర్వ్ బాంక్ ప్రజల ముందు పరువు పోగొట్టుకుంది. అంతే కాదు ప్రధాని పరువు మసక బారేలా చేసింది.