పోలవరం స్పిల్ వే డిజైన్ కు ఈ నెల 29లోగా అనుమతి రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. స్పిల్ వే డిజైన్లను ఢిల్లీలోని సీడబ్యూసీ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. డిసెంబర్ 10న పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభించనున్నామని, పోలవరం ప్రాజెక్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి