పెద్ద నోట్ల రద్దుపై జనసేనాని గరం అయ్యారు. గత 20 రోజులుగా జనం ఇబ్బందులు పడుతుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. ప్రజల కష్టాలను చూసి ప్రజా ప్రతినిధులు స్పందించాలని పిలుపునిచ్చారు. అందుకు మీరే వెళ్లి క్యూలో నిల్చొండని కోరారు.