పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో వందశాతం నగదురహిత లావాదేవీలు జరిపేలా ప్రణాళికలు రచిస్తోంది కేసీఆర్ సర్కార్. ఇందుకోసం బ్యాంకర్లు, అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. క్యాష్ లెస్ ట్రాన్స్స్ట్రక్షన్ను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.