భారత దేశంలో నల్లధనం నిర్మూలన కోసం మోడీ పెద్ద నోట్ల చలామణి రద్దు చేశారు. ఇది జరిగి నెల కావస్తున్నా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ నల్లధనం పట్టుబడుతూనే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే కొత్త నోట్లు వచ్చిన తర్వాత నల్లదనం పెచ్చుమీరుతుందనే చెప్పొచ్చు. అడ్డగోలుగా బ్యాంకర్లతో లాలూచీ పడుతూ