వార్దా తుపాను ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. నెల్లూరు నుంచి చెన్నయ్ వెళుతున్న పలు రైళ్లను రద్దు చేసినట్లు, ప్రధాన రైల్వేస్టేషన్లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికులు రైళ్ల రాకపోకల కోసం హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంత ప్రజలయినా 0866 248800 నెంబరుకి ఫోను చేసి రైళ్ల వివరాలు తెలుసుకోవచ్చని త