ప్రధాన మోదీ డబ్బుల కోసం ఏటీఎం వద్ద క్యూలైన్లో నిల్చుచున్నారు. ఇప్పుడీ వార్త నెట్టింట్లో.. తెగ హల్ చల్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో కూడా తెగ షేర్ అవుతోంది. ఒక్క ప్రధాని నరేంద్ర మోదీ నే కాదు అదే క్యూలైన్లో.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన వెనుక బీజేపి కురు వృద్దుడు ఎల్ కే అద్వానీ, ఆయన వెనుక ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ.. వీరందరికి పక్కన హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు.