జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో జరుగుతున్న మార్పులతో కేవలం ఆ పార్టీలోనే కాదు.. తమిళనాడు వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జయ మరణం తర్వాత ముఖ్యమంత్రి పీఠం పన్నీర్ సెల్వానికే దక్కినా..