తెలంగాణ ఏర్పాటు పై ఆ రాష్ట్ర రాజకీయ నాయకులను టైంపాస్ మాటలు అసెంబ్లీలోకి వెళ్లడం విడ్డూరమే. ఎన్నో ప్రజా సమస్యలను పక్కన పెట్టి అనవసరపు మాటలకు పోయి, ప్రాంతీయ ప్రజలు అసహనానికి గురయ్యే మాటలు వింటే నిజంగా విడ్డూరమే. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ విమర్శలపై జానారెడ్డి మరింత ఆగ్రహంగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించినప్పుడు.. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.