ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విరుచుకుపడ్డారు. పోలవం కాంక్రీటు పనులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేవీపీ విమర్శల వర్షం కురిపించారు. పోలవరం ప్రాజెక్టు పై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మీడియా సాక్షిగా మండిపడ్డారు.