చంద్రబాబు తాజాగా పురుషో్త్తపట్నం ఎత్తిపోతల పనులకు భూమిపూజ చేశారు. ఏడాదిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నారు. అసలు ఈ ప్రాజెక్టు కథేమిటి.. అది ఎవరికి లబ్ది చేకూరుస్తుంది.. అది ఆంధ్రాప్రజల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయబోతోంది. ఆ ప్రాజెక్టు ముఖ్యాంశాలు ఏమిటి.. ఓ సారి పరిశీలిద్దాం..