ఈ భూమిపై మానవుల మనుగడ త్వరలో అంతరించిపోతుందని.. ఈ భూమ్మీది నుంచి మనుషులు చంద్ర గ్రహానికి వెళ్ళాల్సిందేనంటున్నాడు ప్రముఖ ఖగోళ భౌగోళిక శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకింగ్స్.  ఇప్పటికే ఎన్నో విశ్వంపై ఎన్నో ప్రయోగాలు చేసిన  స్టీఫెన్ హాకింగ్స్ ఎలియన్స్ ఉన్నాయని దృఢంగా నమ్ముతారు.  అంతే కాదు భూమిపై ఎలియన్స్ సంచరిస్తున్నాయని ఖచ్చితంగా చెబుతున్నాడు.  
Image result for moon colony
అంతే కాదు ఈ భూగ్రహం మీద మానవులకు నూకలు చెల్లిపోతున్నాయని, ఇతర ప్రపంచాల్లోకి మనం వెళ్ళాల్సిందేనని అంటున్నాడు.  ఆ మద్య నార్వేలోని ట్రాండెంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలతో ఆయన మాట్లాడుతూ..రానున్న 200 ఏళ్ళ నుంచి 500 ఏళ్ళలోగా మన భూ అంతరించిపోతుందని అన్నారు.  ఇక చంద్రుడిపై ఓ కాలనీ ఏర్పాటు చేసుకోవాలని..ఇక 15 సంవత్సరాల్లో మానవులు అంగారక గ్రహాన్ని చెరుకోగలుగుతారని ఆయన అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: