తిరుమల శ్రీవారి సమాచారం* ఓం...నమో...వేంకటేశాయా... *శ్రీవారి దర్శనం* ఈరోజు తేదీ *23.03.2018* *శుక్రవారం* ఉదయం *5* గంటల సమయానికి,:సర్వదర్శనం కోసం *15*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.

Image result for ttd temple tirumala

కంపార్టమెంట్లలోని భక్తులుఉదయం *11-12* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*10* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.

Image result for ttd temple tirumala

నిన్న మార్చి *22* న*65,746* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *27,891* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 3.39* కోట్లు.నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 43.35 లక్షలు శుక్రవారం ప్రత్యేక సేవ:*అభిషేకం*

మరింత సమాచారం తెలుసుకోండి: