*తిరుమల సమాచారం**ఓం నమో వేంకటేశాయ!!*🕉 ఈరోజు శనివారం 24-03.2018 ఉ!! 5 గంటల సమయానికి.... తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. స్వామి దర్శనం కోసం *17* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు. 

Image result for ttd samacharam

సర్వదర్శనానికి *5* గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు *2* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేష దర్శనానికి *3* గంటల సమయం పడుతోంది. నిన్న మార్చి *23* న *63,142* మంది భక్తులకు శ్రీవరి ధర్శనభాగ్యం కలిగినది.‌ ‌ నిన్న *29,850* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:2.80* కోట్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: