ఇటీవల సినీ ప్రముఖులపై ఆరోపణలు చేయడంతో శ్రీరెడ్డి అనే నటి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఇక టీఆర్పీ కోసం కక్కుర్తిపడే ఛానళ్లు అయితే ఆమెను చర్చల కోసం పిలిచి రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఆమె మరోసారి మరికొందరిపై ఆరోపణలు చేసింది. ఇప్పటికే ఆమె శేఖర్ కమ్ముల తనను వేధించారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. 

Sekhar Kammula tears into Sri Reddy

దాంతో శేఖర్ కమ్ముల సీరియస్ అయ్యారు. అయితే తాను చెప్పింది శేఖర్ కమ్ముల గురించి కాదు.. శేఖర్ అనే మరో డైరెక్టర్ గురించని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. అంతే కాదు. ఈసారి టీవీ డైరెక్టర్లను కూడా ఈ వివాదంలోకి లాగేసింది. టీవీ మీడియాలో కాస్త పద్దతిగా నడుచుకుంటారని పేరున్న ఈటీవీపైనే ఆమె విమర్శలు చేసింది. 

ఎందుకు సభ్యత్వం ఇవ్వరు.

ఈటీవీలో పని చేసే అనిల్ కడియాలకు అమ్మాయిల పిచ్చి బాగా ఉందట. యాంకర్ గా పని చేసేటప్పుడు ఆయన శ్రీరెడ్డితో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడట. ఓ రోజు  నగ్నంగా ఫొటో దిగి తనకు ఫొటోలను పంపించమని అడిగాడట. దాంతో ఏం చేయాలో తోచని శ్రీరెడ్డి.. మధ్యేమార్గంగా  బ్రా మీద ఫొటో దిగి పంపించిందట. 

అనిల్ కడియాలకు అమ్మాయిల పిచ్చి
కష్టపడి పని చేసేవారికి మా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని కూడా శ్రీ రెడ్డి ఆరోపించింది. అంతే కాదు.. టీఆర్పీలకోసం ఛానళ్లు శ్రీరెడ్డిని లైవ్ డిస్కషన్లుకు పిలుస్తున్నా సినిమా పెద్దలు మాత్రం స్పందించడం లేదు. దీంతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఈసారి ఏకంగా ఫిలింనగర్లో బట్టలు విప్పి నించుంటా అని బెదిరించేస్తోంది. వామ్మో.. ముందు ముందు ఇంకా ఎన్ని వినాలో.. ఎన్ని చూడాలో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: