పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ (పడక సుఖం) పై పెను సంచలనాలు సృష్టిస్తూ వచ్చిన  శ్రీరెడ్డి మొదటి సారిగా పోలీస్ మెట్లెక్కింది.  కాస్టింగ్ కౌచ్ పై వివిధ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్న శ్రీశక్తి కొన్ని ఫోటోలు తన ఫేస్ బుక్ లో లీక్ చేసింది. ఇందులో సురేష్ బాబు తనయుడు రానా తమ్ముడు అభిరామ్ ఫోటో లు రిలీజ్ చేసినప్పటి నుంచి టాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి.  కొంత మంది సెలబ్రెటీలపై శ్రీరెడ్డి కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనను అవకాశాల పేరుతో సినీ పరిశ్రమలో చాలామంది వంచించారని.. తెలుగు నటీనటులకు అవకాశాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆమె అంటోంది. 
Image result for sri reddy p
అంతకు ముందు ‘మా ’ అసోసియేషన్ వారు తనకు కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో అది కాస్త నేషనల్ మీడియాలో దుమ్మురేపడతో ‘మా’ అసోసియేషన్ ఓ మెట్టు దిగి శ్రీశక్తి అన్ని రకాలుగా న్యాయం చేస్తామని..తానకు కావాల్సింది ఇస్తామని చెప్పారు. శ్రీరెడ్డి విషయం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ ముందు ప్రస్తావించగా ఇలాంటి వాటి విషయంలో ఎమోషనల్ కన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని..తమకు అన్యాయం జరిగితే చట్టపరంగా వెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో శ్రీశక్తి పోలీస్ మెట్టు ఎక్కింది.
Image result for kareta kalyani  satya choudary
అయితే త‌న జీవితాన్ని నాశ‌నం చేశార‌ని ఆరోపిస్తున్న వ్య‌క్తుల‌పై కాకుండా త‌న‌పై అభ్యంత‌ర‌క‌ర‌మైన వ్యాఖ్యాలు చేసిన వారిపై కేసు పెట్ట‌డ‌మే విచిత్రం.. వివరాల్లోకి వెళితే.. కరాటె కళ్యాణి.. సత్య చౌదరిల త‌న‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యాలు చేస్తున్నారంటూ, వారిపై శ్రీ‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు స్వ‌యంగా వెళ్లిన ఆమె త‌న ఫిర్యాదును స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ కు అంద‌జేసింది. అంతే కాదు దానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో పొందు పరిచినట్లు సమాచారం. మరి ఈ విషయంపై టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: