తిరుమల శ్రీవారి సమాచారం ఓం నమో వేంకటేశాయా* ఈరోజు తేదీ *20.04.2018* *శుక్రవారం* ఉదయం *5* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *7*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుఉదయం *10-11* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు.

Image result for ttd devasthanam

కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి ఈ మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు.  స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.  ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*9* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.  నిన్న ఏప్రిల్ *19* న*60,339* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది. నిన్న *25,003* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు.  నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 2.43* కోట్లు...

Image result for ttd devasthanam

మరింత సమాచారం తెలుసుకోండి: