ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ *17.04.2018* *మంగళవారం* ఉదయం *5* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *3*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు. కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం *9-10* గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చుకాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ.11 గం.* తరువాత నేరుగా దర్శనానికిఅనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు మధ్యాహ్నం *8* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చు. నిన్న ఫిబ్రవరి *16* న *80,574* మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.‌
Image result for tirumala tirupati devasthanam
నిన్న *24,643* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారునిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 2.20* కోట్లు.నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 3.10 లక్షలు ఎస్వీప్రాణదాన ట్రస్టు : ₹ 1.00 లక్షలు గోసంరక్షణ ట్రస్టు : ₹ 1.00 లక్షలు "బర్డ్" ట్రస్టు : ₹ 10.00 లక్షలు శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీమ్ : ₹ 40.00 లక్షలు ఎస్వీవిద్యాదాన ట్రస్టు : ₹ 2.00 లక్షలు


మరింత సమాచారం తెలుసుకోండి: