తిరుమల దర్శనం* ఈరోజు తేదీ *09.05.2018* *బుధవారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *21*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుమధ్యాహ్నం. *2-3* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.
Image result for ttd devasthanam
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*2-3* గంటలకు లోవు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న మే *08* న *74,472* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *31,707* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 2.91* కోట్లు._బుధవారం ప్రత్యేక సేవ:_*సహస్రకలశాభిషేకం*_*🦑ఓం...నమో...వేంకటేశాయా...* 🦑_


మరింత సమాచారం తెలుసుకోండి: