తిరుమల సమాచారం*ఓం నమో వేంకటేశాయ!!* ఈరోజు సోమవారం *14-05-2018* ఉదయం *5* గంటల సమయానికి.... తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... స్వామి దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లలో నిండి వేచి ఉన్న భక్తులు..  సర్వదర్శనానికి *28* గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు *4* గంటల సమయం పడుతోంది. సర్వదర్శన్ టైమ్ స్లాట్ భక్తులకు *4* గంటల సమయం పడుతోంది..... ప్రత్యేక ప్రవేష దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది.
Image result for ttd devasthanam

నిన్న మే *13* న *93,906* మంది భక్తులకు శ్రీవరి ధర్శనభాగ్యం కలిగినది.‌ ‌ నిన్న *45,322* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:2.47* కోట్లు.
Image result for ttd devasthanam


మరింత సమాచారం తెలుసుకోండి: